BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల.. వరంగల్‌లో కలకలం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 09:24 AM
22 వీక్షణలు

వరంగల్‌లో ఓ పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడం కలకలం రేపింది. ఎస్‌ఆర్‌ఆర్‌ తోట సమీపంలోని కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్‌ను ఇంటికి తీసుకెళ్లి తెరిచిన వినియోగదారుడు రఘునందన్ అందులో ఎలుక పిల్ల ఉండటాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు.

ఈ విషయమై వెంటనే దుకాణదారుడిని నిలదీయగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఎలుక కనిపించిన బ్యాచ్‌కు చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్ చేసినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. అలాగే సంబంధిత ప్యాకెట్‌లోని పెరుగును సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు.

పెరుగు తయారీ సంస్థకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేయగా, ఆహార ఉత్పత్తుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.