BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల.. వరంగల్‌లో కలకలం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 09:24 AM
129 వీక్షణలు

వరంగల్‌లో ఓ పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడం కలకలం రేపింది. ఎస్‌ఆర్‌ఆర్‌ తోట సమీపంలోని కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్‌ను ఇంటికి తీసుకెళ్లి తెరిచిన వినియోగదారుడు రఘునందన్ అందులో ఎలుక పిల్ల ఉండటాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు.

ఈ విషయమై వెంటనే దుకాణదారుడిని నిలదీయగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఎలుక కనిపించిన బ్యాచ్‌కు చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్ చేసినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. అలాగే సంబంధిత ప్యాకెట్‌లోని పెరుగును సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు.

పెరుగు తయారీ సంస్థకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేయగా, ఆహార ఉత్పత్తుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.