www.ntodaynews.com
పెట్రోల్ డీజిల్ సుంకాలను తగ్గించిన మోడీజీకి ధన్యవాదములు- శివకృష్ణ యాదవ్
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
నంద్యాల జిల్లా బీజేపీ నాయకులు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించిన ప్రధాని మోదీ జికి ధన్యవాదాలు.తెలియచేసిన నంద్యాలజిల్లా బీజేపీ టీమ్. సభ్యులు.27-03-26
సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. బీజేపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్. నంద్యాలజిల్లా ఉపాధ్యక్షురాలు షైక్ చాందిని.
పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు రూ.10 తగ్గించారు, డీజిల్ పై పూర్తిగా రద్దు చేశారు.
ప్రజలకు ఉపశమనం కలిగించేలా తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఎన్డీఏ ప్రజా సంక్షేమ ప్రభుత్వమని నిరూపించుకుంది.
ఇంధన కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఇంధన ధరలు పెరగకుండా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించిన ప్రధాని మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.