BREAKING
శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
www.ntodaynews.com

పెట్రోలు-డీజిల్-గ్యాస్ ధరల వృద్ధి నిరసనలో విస్సన్నపేటలో సిపిఎం రాస్తారోకో

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 10:09 PM
10 వీక్షణలు

విస్సన్నపేట: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం రాష్ట్ర పిలుపులో భాగంగా విస్సన్నపేటలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక బస్టాండ్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన 12 సంవత్సరాల్లో 36 సార్లకు పైగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినట్లు అన్నారు.

నాగరాజు వివరిస్తూ, "దీనివల్ల దేశ ప్రజలపై తీవ్ర భారం పడింది. ఎన్నికల సమయాల్లో వివిధ రాష్ట్రాల ఎన్నికలను ఆసరాగా చేసుకుని ధరలు పెంచుతున్నారని ప్రజలు గమనిస్తున్నారు," అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, సిపిఎం విస్సన్నపేట పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం, సిపిఎం మండల నాయకులు గద్దల రామకృష్ణ, గద్దల రాము, లాలయ్య, చిట్టిబాబు, శ్రీనురాము, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల సభ్యులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.