BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

పెట్రోలు-డీజిల్-గ్యాస్ ధరల వృద్ధి నిరసనలో విస్సన్నపేటలో సిపిఎం రాస్తారోకో

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 10:09 PM
83 వీక్షణలు

విస్సన్నపేట: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం రాష్ట్ర పిలుపులో భాగంగా విస్సన్నపేటలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక బస్టాండ్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన 12 సంవత్సరాల్లో 36 సార్లకు పైగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినట్లు అన్నారు.

నాగరాజు వివరిస్తూ, "దీనివల్ల దేశ ప్రజలపై తీవ్ర భారం పడింది. ఎన్నికల సమయాల్లో వివిధ రాష్ట్రాల ఎన్నికలను ఆసరాగా చేసుకుని ధరలు పెంచుతున్నారని ప్రజలు గమనిస్తున్నారు," అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, సిపిఎం విస్సన్నపేట పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం, సిపిఎం మండల నాయకులు గద్దల రామకృష్ణ, గద్దల రాము, లాలయ్య, చిట్టిబాబు, శ్రీనురాము, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల సభ్యులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.