BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 April 2026, 12:37 pm
Posted by : యామనూరి మల్లికార్జున

పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
07 Apr, 2026 - 12:37 PM
114 వీక్షణలు

పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ

పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ  ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి కృషితో రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు.  అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద

ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి కృషితో రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు.

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఉపముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఆమోదం.

ఆధ్యాత్మిక పట్టణమైన పిఠాపురానికి అధిక సంఖ్యలో వచ్చే యాత్రికుల సౌకర్యార్థం చేపట్టనున్న అభివృద్ధి పనులు.