BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వేరే వర్గం వారికి సమాచారం చేరవేయడంపై దివ్యాంగ్ సంఘ నాయకులు మండిపాటు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
18 Mar, 2026 - 08:28 AM
195 వీక్షణలు

పిఠాపురంలో  లోకల్ గా ఉన్న వికలాంగులకు సమాచారం చేరవేయకుండా. 

---వేరే వర్గం వారికి  సమాచారంచేరవేయడంపై దివ్యాంగ్ సంఘ నాయకులు మండిపాటు 

పిఠాపురం  నియోజకవర్గం గొల్లప్రోలు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన    దివ్యాంగ శక్తి ఫ్రీ బస్ 18 వ తారీకు అమలలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలకు ఆయా ఇన్చార్జిలకు మెమో పంపించడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం నియోజవర్గంలో దానికి వ్యతిరేకంగా జరిగింది. ఎప్పటి నుంచో ఉన్న వికలాంగులను నాయకులు వదిలి. సంఘ నాయకులను కూడా గుర్తించకుండా. వేరే జిల్లా నుంచి ఎలక్షన్ ముందు వచ్చిన  వారిని. గుర్తిస్తున్నారని.. ఎలక్షన్ టైం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఆదేశాలతో తిరిగి ఓట్లు వేయించిన మమ్మల్ని దూరం పెట్టడం ఏంటని. దివ్యంగా సంఘాలు మండి పడుతున్నాయి. సమాచారం సంఘ నాయకులు చేర వేయకుండా వేరే వర్గం వాళ్లకి చేరావేయడం. ఏమిటీ ని. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్  వికలాంగులు ఓట్లు వేయడం తప్పా ఇలా ఎన్నో కార్యక్రమాలకు వేరే వర్గం వారిని గుర్తించడం తగదని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు ఉలవశెట్టి శ్రీను మొగలి కనక లక్ష్మి దివ్యాంకు సంఘాలు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.