www.ntodaynews.com
పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ.
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పల్నాడు జిల్లా...
నరసరావుపేటలో భారీ చోరీ...
రామిరెడ్డి పేటలో నల్లమోతు శ్రీనివాసరావు అనే మెడికల్ హోల్ సెల్ వ్యాపారి ఇంట్లో చోరీ...
సుమారు 80 లక్షల విలువైన బంగారాన్ని అపహరించిన గుర్తు తెలియని దుండగులు...
ఉదయం శ్రీశైలం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా జరిగిన దోపిడీ...
ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన డిఎస్పి హనుమంతరావు, క్లూస్ టీమ్...
ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు...