BREAKING
జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,86,342 విలువైన చెక్కుల పంపిణీ ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక కసరత్తు! కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు..? నితీశ్‌కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు! జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,86,342 విలువైన చెక్కుల పంపిణీ ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక కసరత్తు! కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు..? నితీశ్‌కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు!
www.ntodaynews.com

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
30 May, 2026 - 10:13 PM
10 వీక్షణలు

పల్నాడు జిల్లా పోలీస్

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా  ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్

మీరు భావితరాలకు ఆదర్శం - మీ సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం.

పల్నాడు జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి ఈ రోజు (30.05.2026) ఉద్యోగ విరమణ పొందిన ఏడుగురు పోలీసు సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పోలీస్ అధికారులు,పోలీస్ సిబ్బంది మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో పూలమాలలు వేసి, బహుమతులు అందించి ఘనంగా సత్కరించిన గౌరవ జిల్లా  ఎస్పీ గారు మరియు పోలీసు అధికారులు గారు.

ఉద్యోగ విరమణ పొందిన అధికారులు (SI -1770) 

 శ్రీ R. మంత్రు నాయక్ గారు1989 వ సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ చేరి, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై ఎస్సై గా పలు పోలీస్ స్టేషన్ల నందు విధులు నిర్వహించినారు.

ప్రస్తుతం నరసరావు పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు SI గా విధులు నిర్వహిస్తూ ఈ రోజు ఉద్యోగ విరమణ పొందినారు.ఈయన మొత్తం 37 సంవత్సరాల 04 నెలలు సుదీ