BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 12:05 PM
119 వీక్షణలు

పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం సహకార సంఘం సభ్యుడై ఉన్న కొంకోళం సీతారామరాజు (నల్ల తాతయ్య) గత నెలలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపధ్యంలో, ఆయన భార్య కంకోలం సరోజినీకి పోలవరం సొసైటీ తరఫున సొసైటీ అధ్యక్షులు యర్రా ప్రసాదరావు పదివేలు రూపాయలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు పాపన్న, జానకి రామయ్య, వార్డు మెంబర్ మోరంపూడి శేఖర్ రాజు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.