BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 12:05 PM
139 వీక్షణలు

పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం సహకార సంఘం సభ్యుడై ఉన్న కొంకోళం సీతారామరాజు (నల్ల తాతయ్య) గత నెలలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపధ్యంలో, ఆయన భార్య కంకోలం సరోజినీకి పోలవరం సొసైటీ తరఫున సొసైటీ అధ్యక్షులు యర్రా ప్రసాదరావు పదివేలు రూపాయలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు పాపన్న, జానకి రామయ్య, వార్డు మెంబర్ మోరంపూడి శేఖర్ రాజు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.