BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 11:23 AM
103 వీక్షణలు

పాలకుర్తి మాజీ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసరం నిన్న సాయంత్రం మృతి చెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

కంటాయపాలెం గ్రామం బొమ్మెర సొమ్మక్క నిన్న సాయంత్రం మృతి చెందగా విషయం తెలుసుకున్న తొర్రుర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్ గారు మరియు గ్రామ ఇంచార్జి కుర్ర శ్రీనివాస్ గౌడ్ గారు నివాళి అర్పించి అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను దయాకర్ రావు గారి సహకారంతో అన్ని విధాలుగా ఆధుకుంటామని భరోసా కల్పించారు

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాగి జగదీశ్వరాచార్యులు,ఆవుల ఉపేందర్ ,బొల్లికొండ అశోక్,గోనె శ్రీనివాస్,పుట్ట మురళీకృష్ణ,ఆవుల వెంకన్న,యాసం జనార్ధన్ మరియు ఆవుల సైదులు తదితరులు పాల్గొన్నారు.