www.ntodaynews.com
మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ
తెలంగాణ
/
మహబూబాబాద్
/
తొర్రూర్
పాలకుర్తి మాజీ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసరం నిన్న సాయంత్రం మృతి చెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు
కంటాయపాలెం గ్రామం బొమ్మెర సొమ్మక్క నిన్న సాయంత్రం మృతి చెందగా విషయం తెలుసుకున్న తొర్రుర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్ గారు మరియు గ్రామ ఇంచార్జి కుర్ర శ్రీనివాస్ గౌడ్ గారు నివాళి అర్పించి అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను దయాకర్ రావు గారి సహకారంతో అన్ని విధాలుగా ఆధుకుంటామని భరోసా కల్పించారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాగి జగదీశ్వరాచార్యులు,ఆవుల ఉపేందర్ ,బొల్లికొండ అశోక్,గోనె శ్రీనివాస్,పుట్ట మురళీకృష్ణ,ఆవుల వెంకన్న,యాసం జనార్ధన్ మరియు ఆవుల సైదులు తదితరులు పాల్గొన్నారు.