BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 11:23 AM
74 వీక్షణలు

పాలకుర్తి మాజీ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసరం నిన్న సాయంత్రం మృతి చెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

కంటాయపాలెం గ్రామం బొమ్మెర సొమ్మక్క నిన్న సాయంత్రం మృతి చెందగా విషయం తెలుసుకున్న తొర్రుర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్ గారు మరియు గ్రామ ఇంచార్జి కుర్ర శ్రీనివాస్ గౌడ్ గారు నివాళి అర్పించి అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను దయాకర్ రావు గారి సహకారంతో అన్ని విధాలుగా ఆధుకుంటామని భరోసా కల్పించారు

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాగి జగదీశ్వరాచార్యులు,ఆవుల ఉపేందర్ ,బొల్లికొండ అశోక్,గోనె శ్రీనివాస్,పుట్ట మురళీకృష్ణ,ఆవుల వెంకన్న,యాసం జనార్ధన్ మరియు ఆవుల సైదులు తదితరులు పాల్గొన్నారు.