BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి.. ఎండీఎం భోజనం రుచిగా, శుచిగా ఉండాలి: ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 03:36 PM
15 వీక్షణలు

చాట్రాయి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సీ. గుడిపాడు ఎంపీపీఎస్ ప్రధాన పాఠశాలను సందర్శించి పాఠశాల రికార్డులను పరిశీలించారు.

అనంతరం చిన్నంపేట జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉదయం 9 గంటలకు హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. సమయపాలన పాటించని వారిపై, అలాగే పాఠశాల పని వేళల్లో ముందస్తు అనుమతి లేకుండా విధులు విడిచి వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తదుపరి మధ్యాహ్న భోజన (ఎండీఎం) పథకం అమలును పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. భోజనాన్ని ఎల్లప్పుడూ రుచికరంగా, శుభ్రంగా తయారు చేసి విద్యార్థులకు వడ్డించాలని ఎండీఎం నిర్వహణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.

ఈ తనిఖీల్లో సీ. గుడిపాడు ప్రధానోపాధ్యాయురాలు హేమ నాగశ్రీ, చిన్నంపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి పాల్గొన్నారు.