BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్ సవరణ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 03:36 PM
53 వీక్షణలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 01.07.2026 అర్హత తేదీ ఆధారంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపిన ఉత్తర్వుల్లో ఈ మేరకు పేర్కొంది.
సవరించిన షెడ్యూల్:
బీఎల్‌వోల ఇంటింటి సర్వే: 15 జూన్ 2026 నుంచి 24 జూలై 2026 వరకు
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ/పునర్వ్యవస్థీకరణ: 24 జూలై 2026లోగా
ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ: 31 జూలై 2026
దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ: 31 జూలై నుంచి 30 ఆగస్టు 2026 వరకు
దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన మరియు పరిష్కారం: 31 జూలై నుంచి 28 సెప్టెంబర్ 2026 వరకు
తుది ఓటరు జాబితా ప్రచురణ: 3 అక్టోబర్ 2026
ఈ సవరించిన షెడ్యూల్‌ను అన్ని సంబంధిత అధికారులు, సిబ్బందికి వెంటనే తెలియజేయాలని, అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని సూచించింది.