BREAKING
శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
www.ntodaynews.com

పుంగనూరులో ప్రైవేట్ పాఠశాల బస్సుల తనిఖీలు నిర్వహించిన ఎంవీఐ సుప్రియ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 10:04 PM
8 వీక్షణలు

NTODAY NEWS:- అన్నమయ్య జిల్లా, పుంగనూరు: పాఠశాలల సెలవుల నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాలను పరిశీలించేందుకు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) సుప్రియ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ మాట్లాడుతూ, పాఠశాల బస్సులు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా ఫిట్‌గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించినట్లు తెలిపారు. బస్సుల డాక్యుమెంట్లు, ఎమర్జెన్సీ డోర్లు, విండోలు, చిన్నారులు సురక్షితంగా ఎక్కేందుకు అవసరమైన మెట్లు తదితర అంశాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.

ప్రతి స్కూల్ బస్సులో ఫైర్ డిటెక్షన్ మరియు ఆటోమేటిక్ అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే బస్సు డ్రైవర్లకు కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలని, డ్రైవర్‌తో పాటు ఒక అటెండర్‌ను కూడా నియమించాలని ఆదేశించారు.

బస్సుల నాలుగు వైపులా పాఠశాల పేరు, ఫోన్ నంబర్ స్టిక్కర్ల రూపంలో కాకుండా శాశ్వతంగా పెయింట్ చేయించాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు.

విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యమని, అన్ని ప్రైవేట్ పాఠశాలలు రవాణా శాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎంవీఐ సుప్రియ స్పష్టం చేశారు.