BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల కోసం స్పెషల్ డ్రైవ్ విజయవంతం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు / చాట్రాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 01:08 PM
198 వీక్షణలు

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల కోసం స్పెషల్ డ్రైవ్ విజయవంతం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ మంచి ఫలితాలను అందించింది. మండల విద్యాశాఖాధికారి (MEO-1) మాసగిరి శ్రీనివాస్ (స్పెషల్ ఆఫీసర్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

పోతనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గడిదేసి సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు వడిత్యా రవీంద్రలతో కలిసి అంగన్వాడీ కేంద్రం నుంచి సుమారు 16 మంది చిన్నారులను పాఠశాలలో చేర్పించారు. దీంతో పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య సుమారు 60కి చేరింది.

ఈ సందర్భంగా MEO-1 మాసగిరి శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు రవీంద్ర, అంగన్వాడీ టీచర్‌ను అభినందించారు.

గ్రామ పెద్దలు, ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను కాపాడేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని కొనియాడారు.