BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల కోసం స్పెషల్ డ్రైవ్ విజయవంతం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు / చాట్రాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 01:08 PM
160 వీక్షణలు

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల కోసం స్పెషల్ డ్రైవ్ విజయవంతం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ మంచి ఫలితాలను అందించింది. మండల విద్యాశాఖాధికారి (MEO-1) మాసగిరి శ్రీనివాస్ (స్పెషల్ ఆఫీసర్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

పోతనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గడిదేసి సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు వడిత్యా రవీంద్రలతో కలిసి అంగన్వాడీ కేంద్రం నుంచి సుమారు 16 మంది చిన్నారులను పాఠశాలలో చేర్పించారు. దీంతో పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య సుమారు 60కి చేరింది.

ఈ సందర్భంగా MEO-1 మాసగిరి శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు రవీంద్ర, అంగన్వాడీ టీచర్‌ను అభినందించారు.

గ్రామ పెద్దలు, ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను కాపాడేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని కొనియాడారు.