BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 05:38 PM
166 వీక్షణలు

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య:  తిరువూరు నియోజకవర్గం - విస్సన్నపేట మండలం:

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని ఎంపీపీఎస్ నరసాపురం మెయిన్ పాఠశాలలో "బడిబాట" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఉదయం 7 గంటలకే పాఠశాల టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించి, వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని ఒప్పించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన విస్సన్నపేట మండల విద్యాశాఖ అధికారి 1 కే శంకరరావు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందులో 'వందనం' కార్యక్రమం, 'విద్యార్థిమిత్ర కిట్', 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం', 'డిజిటల్ విద్యాబోధన' మరియు 'ట్రాన్స్పోర్ట్ అలవెన్స్' వంటి పథకాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు."

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జయరావు, కే. అనురాధ, పి. మారేశ్వరి, సీఆర్పి రత్నం, ఎస్ ఎంసీ చైర్మన్ నాగ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.