BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

​ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యుత్ బిసి ఉద్యోగ సంఘం సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
21 Mar, 2026 - 10:51 AM
218 వీక్షణలు

​ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన  ఎమ్మెల్యే వేముల వీరేశం   విద్యుత్ బిసి ఉద్యోగ సంఘం సన్మానం

​​తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  నల్లగొండ విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, ప్రభుత్వ విప్త ఎన్నికైనందుకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ కార్యక్రమం సందర్భంగా ఉద్యోగ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ విప్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ ప్రధాన కార్యదర్శి దామనూరు ఈశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాసాని సైదులు, సబ్ డివిజన్ లీడర్ బుచ్చిరాములు, సమ్మటి సైదులు, సమ్మటి వెంకన్న, గంగాధరి శ్రీను, కోడిదల శ్రీను, లక్ష్మినారాయణ, శివ, అశోక్, కృష్ణ, సాయి, నరేందర్ తదితర విద్యుత్ శాఖ సిబ్బంది మరియు సంఘం బాధ్యులు పాల్గొన్నారు.