BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 21 March 2026, 10:51 am
Posted by : కూనురు మధు

​ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యుత్ బిసి ఉద్యోగ సంఘం సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
21 Mar, 2026 - 10:51 AM
291 వీక్షణలు

​ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన  ఎమ్మెల్యే వేముల వీరేశం   విద్యుత్ బిసి ఉద్యోగ సంఘం సన్మానం

​​తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  నల్లగొండ విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, ప్రభుత్వ విప్త ఎన్నికైనందుకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ కార్యక్రమం సందర్భంగా ఉద్యోగ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ విప్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ ప్రధాన కార్యదర్శి దామనూరు ఈశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాసాని సైదులు, సబ్ డివిజన్ లీడర్ బుచ్చిరాములు, సమ్మటి సైదులు, సమ్మటి వెంకన్న, గంగాధరి శ్రీను, కోడిదల శ్రీను, లక్ష్మినారాయణ, శివ, అశోక్, కృష్ణ, సాయి, నరేందర్ తదితర విద్యుత్ శాఖ సిబ్బంది మరియు సంఘం బాధ్యులు పాల్గొన్నారు.