BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ప్రజల భాగస్వామ్యంతో తుమ్మగూడెం గ్రామంలో భద్రతకు కొత్త బలం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 04:57 PM
141 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం గ్రామస్థులు భద్రతా చర్యలకు ముందుకొచ్చారు. గ్రామ ప్రజల స్వచ్ఛంద చొరవతో, సుమారు ₹65,000 విలువైన 10 సీసీ కెమెరాలను కొనుగోలు చేసి, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ మరియు ఎస్.ఐ. డి. రామకృష్ణకు అందజేశారు.

గ్రామ భద్రతను మరింత బలోపేతం చేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ చేపట్టిన కార్యక్రమాలకు తుమ్మగూడెం గ్రామ ప్రజలు విశేష స్పందన చూపారు. రూరల్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్ర కుమార్ తెలిపారు, “ఒక సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానం” అని. ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా నేరాల నివారణ, నిందితుల గుర్తింపు మరియు ప్రజల భద్రత మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని తెలిపారు.

అంతేకాక, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేసే వ్యక్తులను ప్రభుత్వం గుడ్ సమారిటన్ పథకం ద్వారా ప్రోత్సహిస్తోందని, అలాగే ప్రమాద బాధితులకు ప్రధాన మంత్రి రహత్ పథకం కింద రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు వివరించారు.

తుమ్మగూడెం గ్రామస్తుల చొరవ ఇతర గ్రామాలకు ఆదర్శమని, పోలీసు–ప్రజల సమన్వయంతో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పోలీసు సిబ్బంది కలిసి పాల్గొన్నారు.