BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

ప్రజల ప్రేమకు ముగ్ధుడైన ఎస్సై సాగర్.. సీఐగా పదోన్నతి పొందాలని ఆకాంక్ష

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 01:24 PM
23 వీక్షణలు

అనంతపురం జిల్లా నార్పల మండలంలో ప్రజలతో మమేకమై సేవలందిస్తున్న ఎస్సై సాగర్‌పై ప్రజలు, భక్తులు చూపిస్తున్న అభిమానానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, భక్తులు తరలివచ్చి త్వరలోనే సీఐగా పదోన్నతి పొందాలని ఆకాంక్షించారు.

ఎస్సై సాగర్ పట్ల ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు చూసి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపగా, ఫోటోల కోసం భక్తులు పోటీ పడిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రజల నుంచి లభిస్తున్న ఈ అపారమైన ఆదరణ తనపై మరింత బాధ్యతను పెంచిందని ఎస్సై సాగర్ తెలిపారు. ప్రజల ప్రేమ, విశ్వాసమే తనకు గొప్ప బహుమతిగా భావిస్తున్నానని, ఈ అభిమానాన్ని నార్పల మండల ప్రజలందరికీ అంకితం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.