BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

West Godavari: ఉత్తమ పారిశ్రామికవేత్తగా గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు) ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 01:23 PM
16 వీక్షణలు

పశ్చిమ గోదావరి | NTODAY NEWS

సీనియర్ నాయకుడు, ప్రజాప్రతినిధి, అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్, జిల్లా పరిశ్రమల అధికారి తదితరులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయడంలో పెదబాబు చేసిన సేవలు ఆదర్శనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు గుత్తా సాయి సత్య వరప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.