BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

West Godavari: ఉత్తమ పారిశ్రామికవేత్తగా గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు) ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 01:23 PM
46 వీక్షణలు

పశ్చిమ గోదావరి | NTODAY NEWS

సీనియర్ నాయకుడు, ప్రజాప్రతినిధి, అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్, జిల్లా పరిశ్రమల అధికారి తదితరులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయడంలో పెదబాబు చేసిన సేవలు ఆదర్శనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు గుత్తా సాయి సత్య వరప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.