BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

Gudur: ఎస్సీ స్మశానవాటిక సీసీ రోడ్డు పనులు ప్రారంభం.. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
30 Jun, 2026 - 11:18 AM
75 వీక్షణలు

అన్నమయ్య జిల్లా | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఎస్సీ స్మశానవాటికకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈ పనులు చేపట్టినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ బింగి అలివేలు శ్రీనివాస్, ఉప సర్పంచ్ జానా సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రాకేష్ కుమార్, పాలకవర్గ సభ్యులు తరుపునూరు అశ్విని బాలరాజ్ గౌడ్, కసగౌని అరుణ సత్యం గౌడ్, బింగి లావణ్య రమేష్, బింగి సంజయ్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఎం.డి. నజీర్ తదితరులు పాల్గొన్నారు.