BREAKING
గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి.
www.ntodaynews.com

ప్రజలకు సరైన వైద్యం అందిచడం మన విధి,

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 09:45 AM
10 వీక్షణలు

NTODAY NEWS అన్నమయ్య  జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి  పుంగనూరు. మండలం లోగల PHC  ముడిపపానపల్లి, మరియు UPHC కొత్తపేట, తనిఖీ చేసి OP, ఫార్మసీ, ల్యాబ్, వార్డ్ లు, OP సేవలు గురించి సిబ్బంది నీ విచారణ చేసి, ప్రజలకు సరియినా వైద్యం అందిచడం మన విధి, ఆసుపత్రి రికార్డు లు చూడటం జరిగింది. మలేరియా మాసోత్సవం 01.06.2026 నుండి 30.06.2026 వరకు ప్రతి గ్రామం లో ప్రతి వార్డ్ లోను, ప్రజలకు దోమలు గురించి వాటిని నివారణకు తీసుకోవలసిన చర్యలు మరియూ దోమలు వృద్ధి చెందు ప్రదేశాలు వాటిని తొలగించడం మన అందరి భాద్యత గా భావించాలి, ప్రతి కుటుంబం FRIDAY DRY DAY ను ఖచ్చితంగా పాటించాలి, అని ANM లు మరియూ ASHA కార్యకర్తలు అందరూ వారి వారి గ్రామాలలో మరియూ వార్డ్ లలో సందర్శించి నపుడు ఇంటికి ఇంటికి అందరికి దోమల వలన వచ్చు వ్యాధులు, మలేరియా, డెంగు, మెదడు వాపు, చికెన్ గుణ్య, పైలేరియా, వంటి జబ్బులు వస్తాయి అని వివరించాలి, ఈ కార్యక్రమం లో UPHC కొత్తపేట, మెడికల్ ఆఫీసర్, Dr. రమ్యా కృష్ణ, సుబ్యూనిటీ అధికారులు గంగయ్య,మరియూ శ్రీనివాసులు, హెల్త్ అసిస్టెంట్స్ తెజోమూర్తి,మరియూ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.