ప్రజలకు సరైన వైద్యం అందిచడం మన విధి,
NTODAY NEWS అన్నమయ్య జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి పుంగనూరు. మండలం లోగల PHC ముడిపపానపల్లి, మరియు UPHC కొత్తపేట, తనిఖీ చేసి OP, ఫార్మసీ, ల్యాబ్, వార్డ్ లు, OP సేవలు గురించి సిబ్బంది నీ విచారణ చేసి, ప్రజలకు సరియినా వైద్యం అందిచడం మన విధి, ఆసుపత్రి రికార్డు లు చూడటం జరిగింది. మలేరియా మాసోత్సవం 01.06.2026 నుండి 30.06.2026 వరకు ప్రతి గ్రామం లో ప్రతి వార్డ్ లోను, ప్రజలకు దోమలు గురించి వాటిని నివారణకు తీసుకోవలసిన చర్యలు మరియూ దోమలు వృద్ధి చెందు ప్రదేశాలు వాటిని తొలగించడం మన అందరి భాద్యత గా భావించాలి, ప్రతి కుటుంబం FRIDAY DRY DAY ను ఖచ్చితంగా పాటించాలి, అని ANM లు మరియూ ASHA కార్యకర్తలు అందరూ వారి వారి గ్రామాలలో మరియూ వార్డ్ లలో సందర్శించి నపుడు ఇంటికి ఇంటికి అందరికి దోమల వలన వచ్చు వ్యాధులు, మలేరియా, డెంగు, మెదడు వాపు, చికెన్ గుణ్య, పైలేరియా, వంటి జబ్బులు వస్తాయి అని వివరించాలి, ఈ కార్యక్రమం లో UPHC కొత్తపేట, మెడికల్ ఆఫీసర్, Dr. రమ్యా కృష్ణ, సుబ్యూనిటీ అధికారులు గంగయ్య,మరియూ శ్రీనివాసులు, హెల్త్ అసిస్టెంట్స్ తెజోమూర్తి,మరియూ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.