BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ప్రజలకు సరైన వైద్యం అందిచడం మన విధి,

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 09:45 AM
61 వీక్షణలు

NTODAY NEWS అన్నమయ్య  జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి  పుంగనూరు. మండలం లోగల PHC  ముడిపపానపల్లి, మరియు UPHC కొత్తపేట, తనిఖీ చేసి OP, ఫార్మసీ, ల్యాబ్, వార్డ్ లు, OP సేవలు గురించి సిబ్బంది నీ విచారణ చేసి, ప్రజలకు సరియినా వైద్యం అందిచడం మన విధి, ఆసుపత్రి రికార్డు లు చూడటం జరిగింది. మలేరియా మాసోత్సవం 01.06.2026 నుండి 30.06.2026 వరకు ప్రతి గ్రామం లో ప్రతి వార్డ్ లోను, ప్రజలకు దోమలు గురించి వాటిని నివారణకు తీసుకోవలసిన చర్యలు మరియూ దోమలు వృద్ధి చెందు ప్రదేశాలు వాటిని తొలగించడం మన అందరి భాద్యత గా భావించాలి, ప్రతి కుటుంబం FRIDAY DRY DAY ను ఖచ్చితంగా పాటించాలి, అని ANM లు మరియూ ASHA కార్యకర్తలు అందరూ వారి వారి గ్రామాలలో మరియూ వార్డ్ లలో సందర్శించి నపుడు ఇంటికి ఇంటికి అందరికి దోమల వలన వచ్చు వ్యాధులు, మలేరియా, డెంగు, మెదడు వాపు, చికెన్ గుణ్య, పైలేరియా, వంటి జబ్బులు వస్తాయి అని వివరించాలి, ఈ కార్యక్రమం లో UPHC కొత్తపేట, మెడికల్ ఆఫీసర్, Dr. రమ్యా కృష్ణ, సుబ్యూనిటీ అధికారులు గంగయ్య,మరియూ శ్రీనివాసులు, హెల్త్ అసిస్టెంట్స్ తెజోమూర్తి,మరియూ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.