BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​ప్రజలు హక్కుల కోసం పోరాడాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తెలంగాణ
/ హైదరాబాద్ / హిమాయత్‌నగర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 01:45 PM
288 వీక్షణలు

ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు: ఓటు హక్కుతోనే వ్యవస్థ బలోపేతం

​హైదరాబాద్: ప్రజలు తమ హక్కుల కోసం మాట్లాడకపోతే, వాటిని కాపాడుకునేందుకు ముందుకు రాకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. దేశంలో జరుగుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, రూపాయి విలువ క్షీణత, యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలు దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

​ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చని ఆయన అన్నారు. ప్రజలు గట్టిగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడితేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొంటూ.. "జై హింద్, జై భీమ్, జై కాన్స్టిట్యూషన్" అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు.