www.ntodaynews.com
ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిషా
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని గౌరంపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిషా. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ టి. వెంకటేశ్వరావు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం జాతీయ అధ్యక్షుడు బుడ్డయ్య, దమ్మలపాటి సాంబశివరావు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బుడ్డయ్య కలెక్టర్ ని ఘనంగా సన్మానించి, గ్రామంలో రేగటివాగు తదితర సమస్యలపై చర్చించారు.