BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

పోలవరం గ్రామ సమస్యలపై మంత్రి కొలుసు పార్థసారథితో యర్రా హేమంత్ కుమార్ భేటీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 09:55 PM
75 వీక్షణలు

పోలవరం గ్రామ సమస్యలపై మంత్రి కొలుసు పార్థసారథితో యర్రా హేమంత్ కుమార్ భేటీ

నూజివీడు డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలపై గ్రామ సీనియర్ నాయకుడు యర్రా హేమంత్ కుమార్ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీరు, సాగునీరు, మౌలిక వసతులు తదితర సమస్యలపై మంత్రితో చర్చించారు. ప్రస్తుతం రైతులు వేసిన వరి నారుమడులు ఎండిపోకుండా చెరువుల్లోని నీటిని అవసరానికి అనుగుణంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

అదేవిధంగా గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుంటూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేయాలని యర్రా హేమంత్ కుమార్‌కు మంత్రి సూచించారు.

గ్రామాభివృద్ధికి సంబంధించిన మరిన్ని అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.