BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి–ట్రీసా జోడీకి కాంస్య పతకం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:18 PM
13 వీక్షణలు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి–ట్రీసా జోడీకి కాంస్య పతకం

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది.

సెమీఫైనల్ పోరులో చైనా టాప్ సీడ్ జోడీ ట్యాన్ నింగ్–లియూ షెంగ్డూతో తలపడిన గాయత్రి–ట్రీసా జోడీ 21–18, 13–21, 8–21 తేడాతో ఓటమి పాలైంది. తొలి గేమ్‌లో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన భారత జోడీ.. తర్వాతి రెండు గేమ్‌లలో ప్రత్యర్థి దూకుడును అడ్డుకోలేకపోయింది.

సెమీఫైనల్‌కు చేరుకోవడం ద్వారా గాయత్రి–ట్రీసా జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. భారత బ్యాడ్మింటన్‌కు మరో ప్రతిష్టాత్మక విజయాన్ని అందించింది.