BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 23 August 2026, 05:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆసియా క్రీడలకు 492 మంది భారత అథ్లెట్లు.. బరిలో సింధు, సాత్విక్ సహా తెలుగు తేజాలు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:19 PM
29 వీక్షణలు

వచ్చే నెల 19 నుంచి జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి కేంద్ర క్రీడాశాఖ ఆమోదం తెలిపింది. మొత్తం 492 మంది భారత అథ్లెట్లు ఈ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు.

భారత బృందంలో 265 మంది పురుష అథ్లెట్లు, 227 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. అథ్లెటిక్స్ విభాగం నుంచి అత్యధికంగా 73 మంది క్రీడాకారులు బరిలోకి దిగనుండగా, బ్యాడ్మింటన్ విభాగం నుంచి 20 మంది పాల్గొననున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు స్టార్ క్రీడాకారులు భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, షూటర్ ఇషా సింగ్, ఆర్చర్ జ్యోతి సురేఖ, దీరజ్ తదితరులు ఆసియా క్రీడల్లో భారత పతక ఆశలుగా నిలవనున్నారు.

ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఎక్కువ పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు.