BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ప్రతిమాసం వాణి దరహాసం ప్రముఖ సాహితీవేత్త ఉపన్యాసకర్త మంత్రి రాజు శివరామయ్య ప్రసంగం.....

జాతీయం జాతీయం
Reporter
koundinyasri Nanduri Venkateswara raju మార్కాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
13 Aug, 2026 - 05:08 PM
19 వీక్షణలు

ప్రతిమాసం వాణి దరహాసం ప్రముఖ సాహితీవేత్త ఉపన్యాసకర్త మంత్రి రాజు శివరామయ్య ప్రసంగం......

తేదీ13-08-2026: రాక్షసులు నాస్తికులు అయినప్పటికిని, ఏదో విధంగా భగవంతుని దర్శనం పొందాలని తపన కలిగి ఉండడం విశేషం. అని ప్రముఖ ఆంధ్ర సంస్కృత ఉపన్యాసకులు మంత్రి రాజు శివరామయ్య పేర్కొన్నారు. పొన్నూరు బ్రాహ్మణ బజారు లో ఉన్న శంకర మఠము నందు" ప్రతి మాసంవాణి దరహాసం" అనే సాంస్కృతిక సంస్థ ద్వారా విధ్వాంసులు, పండితులు, అవధానులు, వ్యాస ప్రసంగాలు, పురాణ పఠనాలు వంటి అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల తొమ్మిదవ తారీఖున ప్రముఖ ఆంధ్ర సంస్కృతో ధ్యాపక, ఉపన్యాసకులు, మంత్రి రాజు శివరామయ్య చేత "ప్రహ్లాదోపాఖ్యానం" అనే ఘట్టాన్ని చెప్పించారు. ఈ ఘట్టములోని నరసింహస్వామి ఉద్భవము కన్నులకు కట్టినట్లుగా శ్రీ శివరామయ్య వివరించారు. హిరణ్యకశికుని గొంతెమ్మ కోరికలు అంతమొందించుట కొరకు ప్రహ్లాదుని భక్తితత్వం నేటి భక్తవరులకు అందించిన మహాకవి బమ్మెర పోతన రచనా చమత్కృతి, తన వచనా చమస్కృతితో శివరామయ్య దాదాపుగా గంట 20 నిమిషాలు శ్రోతలను ఉర్రూతలూగించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రతి మాసం వాణి దరహాసం సంస్థ నిర్వాహకులు మరియు పెద్ద సంఖ్యలో శ్రోతలు పాల్గొన్నారు.