BREAKING
ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం నకిరేకల్ లో టి యు డబ్ల్యూ జే (ఐ జే యు ) జిల్లా మహాసభ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ అవినీతి నిరోధక శాఖ ACB - లంచం తీసుకునే వాళ్లను ఎలా పట్టుకుంటుంది. శిరమా శ్రీనివాసరావుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాళి ఆర్థిక భద్రతతోనే మహిళల జీవితాల్లో వెలుగులు : ప్రత్తిపాటి వేలూరు రహదారిపై గాయాలతో వ్యక్తి మృతదేహం లభ్యం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాప్ ఏపీలో జూన్ 7 నుంచి యోగా కార్యక్రమాలు ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం నకిరేకల్ లో టి యు డబ్ల్యూ జే (ఐ జే యు ) జిల్లా మహాసభ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ అవినీతి నిరోధక శాఖ ACB - లంచం తీసుకునే వాళ్లను ఎలా పట్టుకుంటుంది. శిరమా శ్రీనివాసరావుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాళి ఆర్థిక భద్రతతోనే మహిళల జీవితాల్లో వెలుగులు : ప్రత్తిపాటి వేలూరు రహదారిపై గాయాలతో వ్యక్తి మృతదేహం లభ్యం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాప్ ఏపీలో జూన్ 7 నుంచి యోగా కార్యక్రమాలు
www.ntodaynews.com

వైద్య విద్యార్థికి స్కాలర్షిప్ అందించిన పార్డ్ఇండియా

తెలంగాణ
30 May, 2025 - 10:17 AM
269 వీక్షణలు
వైద్య విద్యార్థికి స్కాలర్షిప్ అందించిన పార్డ్ఇండియా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం పార్డ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఎంబీబీఎస్ చదువుతున్న చిన్నాయగూడెం గ్రామానికి చెందిన మెడికో వంపుగడప బాబుకు 5 వేల రూపాయల స్కాలర్షిప్ ను సంస్థ సభ్యులు సోమశెట్టి వెంకటరావు చేతుల మీదుగా అందించారు ఈ సంస్థ డైరెక్టర్ బేతాళ వీరస్వామి గారు మపట్ల అనేకులపట్ల దయచూపి టైలరింగ్ సెంటర్ ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ మెడికల్ క్యాంప్స్ 108 ఎమర్జెన్సీ వెహికల్ మొక్కలు పంపిణీ ఈలా అనేక విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు వీరస్వామికి సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియపరిచారు కార్యక్రమంలో సంస్థ సభ్యులు డాక్టర్ సత్యనారాయణ కొంపల్లి బాబూరావు బేతాల దుర్గ బేతాల నాగమణి జి నాగమణి జి బాబు ఎస్ నాని తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube