BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
23 Apr, 2026 - 11:53 AM
237 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రాంగణంలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నది. 

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రాంగణంలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో  యు.జి. ఆనర్స్ 4  సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నది. గౌరవ ఉపకులపతి ఆచార్య ఎల్.సి.మల్లయ్య గారు  ఈ పరీక్ష కేంద్రాన్ని  పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయా అని ఆయన పరిశీలించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.

ఈ పరిశీలన సమయంలో  డీన్ ఎకడమిక్ అఫైర్స్ ఆచార్య కే.శ్యామల గారు, ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్ ప్రిన్సిపాల్ ఆచార్య విజయవర్ధిని గారు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సముచితంగా చేసి

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 

డా.పి.ఎస్ గణేష మూర్తి,

ప్రజా సంబంధ అధికారి,

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.