BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
23 Apr, 2026 - 11:53 AM
183 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రాంగణంలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నది. 

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రాంగణంలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో  యు.జి. ఆనర్స్ 4  సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నది. గౌరవ ఉపకులపతి ఆచార్య ఎల్.సి.మల్లయ్య గారు  ఈ పరీక్ష కేంద్రాన్ని  పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయా అని ఆయన పరిశీలించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.

ఈ పరిశీలన సమయంలో  డీన్ ఎకడమిక్ అఫైర్స్ ఆచార్య కే.శ్యామల గారు, ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్ ప్రిన్సిపాల్ ఆచార్య విజయవర్ధిని గారు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సముచితంగా చేసి

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 

డా.పి.ఎస్ గణేష మూర్తి,

ప్రజా సంబంధ అధికారి,

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.