BREAKING
రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య
www.ntodaynews.com

ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
23 Apr, 2026 - 11:53 AM
152 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రాంగణంలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నది. 

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ప్రాంగణంలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో  యు.జి. ఆనర్స్ 4  సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నది. గౌరవ ఉపకులపతి ఆచార్య ఎల్.సి.మల్లయ్య గారు  ఈ పరీక్ష కేంద్రాన్ని  పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయా అని ఆయన పరిశీలించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.

ఈ పరిశీలన సమయంలో  డీన్ ఎకడమిక్ అఫైర్స్ ఆచార్య కే.శ్యామల గారు, ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్ ప్రిన్సిపాల్ ఆచార్య విజయవర్ధిని గారు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సముచితంగా చేసి

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 

డా.పి.ఎస్ గణేష మూర్తి,

ప్రజా సంబంధ అధికారి,

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.