BREAKING
గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి.
www.ntodaynews.com

పుంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 01:04 PM
14 వీక్షణలు

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాలు నిండిన ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయొచ్చు అని అత్యవసర సమయంలో మీరు ఇచ్చే రక్తం ఒక మనిషి ప్రాణం నిలుపుతుందని మెడికల్ ఆఫీసర్ భార్గవ్ తెలిపారు అలాగే రక్త నిధి ఇన్చార్జ్ దిలీప్ మాట్లాడుతూ జూన్ 15 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గవర్నమెంట్ ఆసుపత్రి ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అత్యవసర సమయంలో రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలంటే మనం స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని రక్తదానం చేయాలని ఆయన తెలిపారు అలాగే రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పూర్తి ఆరోగ్యంగా ఉంటారని ఇలాంటి అపోహలను నమ్మొద్దని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.