BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పుంగనూరు లో కోట్ల రూపాయల విలువగల భూఆక్రమనను అరికట్టండి.. ప్రజాసంఘాలు, దళిత సంఘ నాయకులు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 10:21 PM
58 వీక్షణలు


పుంగనూరు మండలం గుడిసి బండ పంచాయతీ రాజులూరు  వెళ్లు మార్గం లో రెండు ఎకరాల పై కొందరు భూ కబ్జా దారులకు ప్రభుత్వ డీకేటి భూమి పై కన్ను పడిందని దగ్గరలోని ఓ ప్రవేటు గ్రానెట్ వారు ఆక్రమించి మా స్థలం అని ఇక్కడి దళితులను రైతులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని దళిత సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు వాపోయారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పుంగనూరు లో ఎందరో నిరుపేదలు దళితులకు ఇల్లు కట్టుకోడానికి ఓ సెంటు భూమి కూడా లేకుండా కాళ్ళు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని,అయితే ఎక్కడో బయట నుంచి వచ్చిన వ్యక్తులు పట్టాలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని,ఇప్పటి వరకు ఇదే భూమి ని పేదలకు ఇంటి స్థలం కేటాయించాలని పలుమార్లు ఎమ్మార్వో కి వినతులు సమర్పించామని అయితే దీని పై అధికారులు స్పందించక పొగ బయటి వారు ఆక్రమిస్తున్న చూసి చూడనట్లు ఉన్నారని,ప్రభుత్వ అధికారులు ఇలా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని,పేదలకు,దళితుల కు ఇంటి స్థలాన్ని ఇప్పించాలని కోరారు.