BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పుంగనూరు లో కోట్ల రూపాయల విలువగల భూఆక్రమనను అరికట్టండి.. ప్రజాసంఘాలు, దళిత సంఘ నాయకులు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 10:21 PM
93 వీక్షణలు


పుంగనూరు మండలం గుడిసి బండ పంచాయతీ రాజులూరు  వెళ్లు మార్గం లో రెండు ఎకరాల పై కొందరు భూ కబ్జా దారులకు ప్రభుత్వ డీకేటి భూమి పై కన్ను పడిందని దగ్గరలోని ఓ ప్రవేటు గ్రానెట్ వారు ఆక్రమించి మా స్థలం అని ఇక్కడి దళితులను రైతులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని దళిత సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు వాపోయారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పుంగనూరు లో ఎందరో నిరుపేదలు దళితులకు ఇల్లు కట్టుకోడానికి ఓ సెంటు భూమి కూడా లేకుండా కాళ్ళు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని,అయితే ఎక్కడో బయట నుంచి వచ్చిన వ్యక్తులు పట్టాలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని,ఇప్పటి వరకు ఇదే భూమి ని పేదలకు ఇంటి స్థలం కేటాయించాలని పలుమార్లు ఎమ్మార్వో కి వినతులు సమర్పించామని అయితే దీని పై అధికారులు స్పందించక పొగ బయటి వారు ఆక్రమిస్తున్న చూసి చూడనట్లు ఉన్నారని,ప్రభుత్వ అధికారులు ఇలా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని,పేదలకు,దళితుల కు ఇంటి స్థలాన్ని ఇప్పించాలని కోరారు.