www.ntodaynews.com
పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా: పుంగనూరు
నిన్న రాత్రి రామసముద్రం(మం)మిట్ట చీమనపల్లి కు చెందిన రైతు వెంకటరమణ డాక్టరు రహదారికి అడ్డంగా పెట్టారని పై లారీ డ్రైవర్లు దాడి కి పాల్పడ్డారని లారీకు ట్రాక్టర్ అడ్డుపెట్టడానికి గొడవ కు కారణంగా నిరసనగా రైతు కి న్యాయం చేయాలంటూ పుంగనూరు మార్కెట్ యార్డ్ కు రైతులు తాళం వేయడం జరిగింది.రైతు పై దాడికి నిరసనగా రైతుల ఆందోళన చేశారు. ఘటనా స్థలానికి పోలీస్ వారు చేరుకొని లారీ యాజమాన్యానికి రైతులకు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత లేకుండా వారి సమస్య తీర్చారు