www.ntodaynews.com
పుంగనూరు SIR కార్యక్రమం లో అర్హులైన ఓటర్ జాబితా తయారు చేయాలని సూచించిన డి.ఆర్.ఓ. చంద్రశేఖర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా : పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం లో అసిస్టెంట్ ఈ.ఆర్.ఓ. లతో సమావేశమైన డి.ఆర్.ఓ. సమావేశంలో BLO లు ప్రతీ ఇంటికీ వెళ్లి ఏన్యుమరేషన్ ఫారం లు అందించి ఫారం నింపుటల ఓటర్లకు సహకారం అందించి పారదర్శకమైన ఓటరు జాబితా ను సిద్ధం చేయాలని, ఓటర్లు అపోహలకు లోను కావద్దని, ఏ ఓటు తొలగించడం జరగదని,ముందుస్తూగా వారికీ నోటీసు ఇస్తామన్నారు. వారు ఓటరు నమోదు కొరకు సరిపడా ధ్రువపత్రాలు ఇచ్చి ఓటు ను పొందచ్చునని అన్నారు.