BREAKING
భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం
www.ntodaynews.com

పుంగనూరు రూరల్ మిథున్ దళం ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 11:03 AM
7 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు విద్యార్థుల విద్యాభివృద్ధి మరియు వారి భవిష్యత్ విజయాలను దృష్టిలో ఉంచుకొని, మిథున్ దళం ట్రస్ట్  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన సంయుక్త కార్యదర్శి చెంగారెడ్డి ఆధ్వర్యంలోపుంగనూరు రూరల్ ఏతూరు పంచాయతీ మరియు బండ్లపల్లి పంచాయతీ నెక్కొంది పంచాయతీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెంగారెడ్డి మాట్లాడుతూ

విద్య అనేది సమాజ అభివృద్ధికి మూలస్తంభం. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను  ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అవసరమైన పుస్తకాలను అందజేసి, వారి విద్యా ప్రగతికి తోడ్పాటు అందించడం మా ట్రస్ట్ యొక్క  లక్ష్యం. ఈ కార్యక్రమంలో

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలందరూ పాల్గొని  ఈ కార్యక్రమం విజయవంతం  చేయడం జరిగింది 

ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి  మిథున్ దళం ట్రస్ట్ తరపున వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన సంయుక్త కార్యదర్శి చెంగారెడ్డి అన్న  కృతజ్ఞతలు తెలియజేశారు