www.ntodaynews.com
పుంగనూరు సుబ్బారాం డిగ్రీ కాలేజ్ వద్ద కాలనీలో లోపించిన పరిశుద్ధం..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు సుబ్బారాం డిగ్రీ కాలేజ్ వద్ద కాలనీలో లోపించిన పరిశుద్ధం..
మురికి నీరు,చెత్త తో అవస్థలు పడుతున్న కాలనీ వాసులు..
అటు వైపు కన్నెత్తి చూడని మున్సిపల్ అధికారులు.
దోమల వల్ల అనారోగ్యానికి గురవుతున్న స్థానికులు..
మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు..