www.ntodaynews.com
పుంగనూరు టిడిపి కార్యాలయంలో SIR జాగ్రత్తలు మరియు అవగాహన సదస్సులు నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా పుంగనూరు బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం లో ఉన్న క్లస్టర్లు, యూనిట్ ఇంచార్జిలు, పంచాయతీ అధ్యక్షులు మరియు నాయకులతో కలిసి స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించి త్వరలో జరగబోయే SIR కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది.,