www.ntodaynews.com
పుంగనూరులో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరులో బీజేపీ జెండా ఆవిష్కరణ
బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పుంగనూరులో సోమవారం నిర్వహించారు. పట్టణంలోని సెంటర్ లాడ్జ్ వద్ద ఆ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నాగరాజు రూరల్ది అధ్యక్షుడు ఆదినారాయణ SC మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు శివ నాన్ బాల్ కుమార్ తదితరులు కలిసి జెండాను ఎగురవేశారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయీ నేతృత్వంలో బీజేపీ స్థాపించారని కోరారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందన్నారు.