BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
03 Jun, 2026 - 07:27 AM
33 వీక్షణలు

పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి 

అన్నమయ్య జిల్లా.పుంగనూరు 

మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కుమారుడు తల్లిపై దాడికి పాల్పడిన ఘటన పుంగనూరు పట్టణంలోని నక్కబండ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. లేట్ ఖాదర్బాషా భార్య రాహత్ జాన్ను ఆమె కుమారుడు ఆసిఫ్ మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలని కోరాడు. తన వద్ద డబ్బులు లేవని, మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని అన్నారు. దీంతో ఆవేశానికి గురైన ఆసిఫ్, చేతిలో ఉన్న కర్రతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు.