BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన

తెలంగాణ
30 Nov, 2025 - 09:02 AM
91 వీక్షణలు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎన్నికల సిబ్బందికి, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి, సుంకేనపల్లి గ్రామం అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం 65వ జాతీయ రహదారిపై ఉన్న గుండ్రంపల్లి యూటర్న్ వద్ద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ ను పరిశీలన చేసినారు. తరుచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదాల నివారణ కోసం గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా ప్రమాద నివారణ కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేసుకొని ప్రమాదాలు నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ ఎం రవి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube