BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ
14 Nov, 2025 - 08:53 AM
291 వీక్షణలు
ప్రజా సమస్యలను పరిష్కరించాలి--ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం మండలం గత కొన్ని నెలలుగా బొమ్మలరామారం మండలంలోని వివిధ గ్రామాలలో సర్పంచ్ పాలకవర్గం లేకపోవడంతో అనేక సమస్యలు పేరుకుపోయి వాటిని పరిష్కారించే నాధుడే లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ప్రభుత్వంపై మండిపడ్డారు శుక్రవారం రోజున మండలంలోని బోయిన్ పల్లి గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామపంచాయతీల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సర్పంచు పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు ఏ చిన్న సమస్య వచ్చిన గ్రామాల్లో ప్రజలు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో అయోమయం అవుతున్నారు అని అన్నారు ఇప్పటికైనా వెంటనే ఎన్నికలు నిర్వహించి గ్రామపంచాయతీలకు తగిన నిధులు కేటాయించి గ్రామాల్లో పేరుకపోయినా మౌళిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి భూక్య రమేష్, రామావత్ నరేష్, నరేందర్,దేశెట్టి సత్యనారాయణ, గోపి, మోహన్, వినోద్, భాస్కర్, రమేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube