BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

రాధా గాయత్రీ కేసులో సంచలన మలుపు.. భర్త శ్రీచరణ్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
18 వీక్షణలు

విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాధా గాయత్రీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాధా గాయత్రీ భర్త శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు, పలు కోణాల్లో వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

శ్రీచరణ్‌ను డెహ్రాడూన్‌లోని సంబంధిత పోలీసు అధికారులు సుదీర్ఘంగా విచారించనున్నట్లు సమాచారం. ఈ విచారణలో కేసుకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలను సేకరించిన దర్యాప్తు బృందం, శ్రీచరణ్ వాంగ్మూలాన్ని నమోదు చేసి కేసులోని అన్ని కోణాలను పరిశీలించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

ఈ అరెస్ట్‌తో రాధా గాయత్రీ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై డెహ్రాడూన్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.