www.ntodaynews.com
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
అమరావతి: రాబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. పార్టీ అధిష్ఠానం ముగ్గురు నేతల పేర్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా:
Sana Satish
Chintakayala Vijay
Bhashyam Ramakrishna
పేర్లను పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది.
కూటమి నిర్ణయం ప్రకారం మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు స్థానాలను తెలుగుదేశం పార్టీకి, ఒక స్థానాన్ని Jana Sena Partyకి కేటాయించారు. ఇప్పటికే జనసేన పార్టీ తన అభ్యర్థిగా Lingamaneni Ramesh పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల సందడి మరింత ఊపందుకుంది.