రేచర్లలో గంజాయి తొ పట్టుబడిన నలుగురు యువకులు
చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల రెండో మైల్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలను నిర్వహించగా, నలుగురు యువకుల వద్ద 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, రెండు బైకులు కూడా పోలీసులు స్వాధీనం చేశారు. స్వాధీనం పొందిన గంజాయి రంపచోడవరం ఏజాన్సీ నుండి చింతలపూడికి తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
పట్టుబడిన యువకుల వివరాలు:
కొండపల్లి నగేష్, s/o సురేష్, వయసు 21 సంవత్సరాలు, కులము ఎస్సీ మాదిగ, సుప్రియన్ పేట గ్రామం, చింతలపూడి (మం).
పున్నమనేని అనిల్ కుమార్, s/o ప్రసాద్, వయసు 20 సంవత్సరాలు, కులము కాపు, వైయస్సార్ కాలనీ, చింతలపూడి గ్రామం.
బండి నవీన్ కుమార్, s/o భాస్కరరావు, వయసు 26 సంవత్సరాలు, కులము కాపు, ముస్లిం వీధి, చింతలపూడి నగర పంచాయతీ.
తాడేపల్లి దుర్గా వెంకటేష్, s/o శ్రీనివాసరావు, వయసు 29 సంవత్సరాలు, కులము ఎస్సీ మాల, సమ్మిటి వారి గూడెం గ్రామం, చింతలపూడి (మం).
సీజ్ చేసిన వస్తువులు:
4 కిలోల గంజాయి
2 బైకులు
3 సెల్ఫోన్లు
300 రుపాయల నగదు
నలుగురూ నేరస్థులుగా అరెస్ట్ చేయబడ్డారు.
చివరగా, మొత్తం నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేయబడ్డారు. పోలీసులు ఈ కేసు కొనసాగిస్తూ, మరిన్ని విచారణలు చేపడుతున్నట్లు తెలిపారు.