BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల కోటా!

జాతీయం జాతీయం
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
01 Apr, 2026 - 01:39 PM
45 వీక్షణలు

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల కోటా!

పెరుగుతున్న ఎండల దృష్ట్యా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. లబ్ధిదారులు పదేపదే ఎండలో క్యూ కట్టే అవసరం లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.

​3 నెలల బియ్యం: ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యం ఒకేసారి ఇస్తారు.

​కుటుంబ కోటా: 4 సభ్యులున్న కుటుంబానికి 72 కిలోలు, 5 సభ్యులుంటే 90 కిలోల బియ్యం అందుతాయి.

​అంత్యోదయ కార్డు: ఈ కార్డు ఉన్నవారికి 3 నెలలకు కలిపి మొత్తం 105 కిలోల రేషన్ లభిస్తుంది.

​గోదాముల్లో నిల్వలు పెరగడం, వేసవి తాపం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం నేటి నుంచే అమలులోకి రానుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో రేషన్ తీసుకోవాలని అధికారులు సూచించారు.