BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల కోటా!

జాతీయం జాతీయం
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
01 Apr, 2026 - 01:39 PM
89 వీక్షణలు

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల కోటా!

పెరుగుతున్న ఎండల దృష్ట్యా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. లబ్ధిదారులు పదేపదే ఎండలో క్యూ కట్టే అవసరం లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.

​3 నెలల బియ్యం: ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యం ఒకేసారి ఇస్తారు.

​కుటుంబ కోటా: 4 సభ్యులున్న కుటుంబానికి 72 కిలోలు, 5 సభ్యులుంటే 90 కిలోల బియ్యం అందుతాయి.

​అంత్యోదయ కార్డు: ఈ కార్డు ఉన్నవారికి 3 నెలలకు కలిపి మొత్తం 105 కిలోల రేషన్ లభిస్తుంది.

​గోదాముల్లో నిల్వలు పెరగడం, వేసవి తాపం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం నేటి నుంచే అమలులోకి రానుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో రేషన్ తీసుకోవాలని అధికారులు సూచించారు.