BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల కోటా!

జాతీయం జాతీయం
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
01 Apr, 2026 - 01:39 PM
131 వీక్షణలు

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 నెలల కోటా!

పెరుగుతున్న ఎండల దృష్ట్యా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. లబ్ధిదారులు పదేపదే ఎండలో క్యూ కట్టే అవసరం లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.

​3 నెలల బియ్యం: ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యం ఒకేసారి ఇస్తారు.

​కుటుంబ కోటా: 4 సభ్యులున్న కుటుంబానికి 72 కిలోలు, 5 సభ్యులుంటే 90 కిలోల బియ్యం అందుతాయి.

​అంత్యోదయ కార్డు: ఈ కార్డు ఉన్నవారికి 3 నెలలకు కలిపి మొత్తం 105 కిలోల రేషన్ లభిస్తుంది.

​గోదాముల్లో నిల్వలు పెరగడం, వేసవి తాపం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం నేటి నుంచే అమలులోకి రానుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో రేషన్ తీసుకోవాలని అధికారులు సూచించారు.