BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

రామన్నపేట, కొమ్మాయిగూడెం గ్రామ రైతు సోదరులకు సూచన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
17 Mar, 2026 - 08:11 AM
191 వీక్షణలు

రైతు భరోసా 2025-26 (యాసంగి) కోసం కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారు మరియు గతంలో దరఖాస్తు చేయని వారు

25-03-2026 లోపు దరఖాస్తు చేయండి.

స్థలం: రైతు వేదిక / వ్యవసాయ అధికారి కార్యాలయం, రామన్నపేట

 చివరి తేదీ: 25-03-2026

 కావలసిన పత్రాలు:

1.రైతు భరోసా దరఖాస్తు ఫారం

2.పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ లేదా తహసీల్దార్ గారి డిజిటల్ సంతకం చేసిన కాపీ

3.ఆధార్ కార్డు జిరాక్స్

4.బ్యాంక్ అకౌంట్ జిరాక్స్

 గమనిక:

బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలనుకునే రైతులు కొత్త బ్యాంక్ వివరాలతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇట్లు,

వ్యవసాయ విస్తరణ అధికారి

రామన్నపేట క్లస్టర్, రామన్నపేట మండలం