BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

రామన్నపేట, కొమ్మాయిగూడెం గ్రామ రైతు సోదరులకు సూచన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
17 Mar, 2026 - 08:11 AM
143 వీక్షణలు

రైతు భరోసా 2025-26 (యాసంగి) కోసం కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారు మరియు గతంలో దరఖాస్తు చేయని వారు

25-03-2026 లోపు దరఖాస్తు చేయండి.

స్థలం: రైతు వేదిక / వ్యవసాయ అధికారి కార్యాలయం, రామన్నపేట

 చివరి తేదీ: 25-03-2026

 కావలసిన పత్రాలు:

1.రైతు భరోసా దరఖాస్తు ఫారం

2.పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ లేదా తహసీల్దార్ గారి డిజిటల్ సంతకం చేసిన కాపీ

3.ఆధార్ కార్డు జిరాక్స్

4.బ్యాంక్ అకౌంట్ జిరాక్స్

 గమనిక:

బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలనుకునే రైతులు కొత్త బ్యాంక్ వివరాలతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇట్లు,

వ్యవసాయ విస్తరణ అధికారి

రామన్నపేట క్లస్టర్, రామన్నపేట మండలం