www.ntodaynews.com
రామన్నపేట, కొమ్మాయిగూడెం గ్రామ రైతు సోదరులకు సూచన
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
రైతు భరోసా 2025-26 (యాసంగి) కోసం కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన వారు మరియు గతంలో దరఖాస్తు చేయని వారు
25-03-2026 లోపు దరఖాస్తు చేయండి.
స్థలం: రైతు వేదిక / వ్యవసాయ అధికారి కార్యాలయం, రామన్నపేట
చివరి తేదీ: 25-03-2026
కావలసిన పత్రాలు:
1.రైతు భరోసా దరఖాస్తు ఫారం
2.పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ లేదా తహసీల్దార్ గారి డిజిటల్ సంతకం చేసిన కాపీ
3.ఆధార్ కార్డు జిరాక్స్
4.బ్యాంక్ అకౌంట్ జిరాక్స్
గమనిక:
బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలనుకునే రైతులు కొత్త బ్యాంక్ వివరాలతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇట్లు,
వ్యవసాయ విస్తరణ అధికారి
రామన్నపేట క్లస్టర్, రామన్నపేట మండలం