BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

రెడ్డిగూడెం నుండి చంద్రబాబు ‘వెన్నుపోటు’ రెండేళ్ల కార్యక్రమానికి వైయస్సార్ పార్టీ శ్రేణుల దూకుడు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 05:57 AM
19 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం నుండి రాజకీయ వేడి పెంచుతూ వైయస్సార్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కదిలాయి. చంద్రబాబు ‘వెన్నుపోటు’ ఆరోపణల రెండేళ్ల కార్యక్రమానికి మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, చాట్ల రాబర్ట్‌తో పాటు జిల్లా నాయకులు, గ్రామస్థాయి నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరారు.

జెండాలు, నినాదాలతో ప్రాంతం మొత్తం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. కార్యకర్తల హడావుడితో రెడ్డిగూడెం నుంచి బయలుదేరిన ఈ బృందం ప్రయాణం రాజకీయ చర్చలకు కారణమైంది.