BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

రెడ్డిగూడెం నుండి చంద్రబాబు ‘వెన్నుపోటు’ రెండేళ్ల కార్యక్రమానికి వైయస్సార్ పార్టీ శ్రేణుల దూకుడు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 05:57 AM
97 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం నుండి రాజకీయ వేడి పెంచుతూ వైయస్సార్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కదిలాయి. చంద్రబాబు ‘వెన్నుపోటు’ ఆరోపణల రెండేళ్ల కార్యక్రమానికి మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, చాట్ల రాబర్ట్‌తో పాటు జిల్లా నాయకులు, గ్రామస్థాయి నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరారు.

జెండాలు, నినాదాలతో ప్రాంతం మొత్తం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. కార్యకర్తల హడావుడితో రెడ్డిగూడెం నుంచి బయలుదేరిన ఈ బృందం ప్రయాణం రాజకీయ చర్చలకు కారణమైంది.