BREAKING
తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం
www.ntodaynews.com

రిజర్వేషన్ కోచ్‌లోకి అక్రమంగా వెళ్తే రూ.2 వేల జరిమానా!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Aug, 2026 - 07:16 AM
25 వీక్షణలు

రిజర్వేషన్ కోచ్‌లలోకి సరైన టికెట్ లేకుండా ప్రవేశించే ప్రయాణికులపై దక్షిణ మధ్య రైల్వే కఠిన చర్యలకు సిద్ధమైంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులు రిజర్వుడ్ కోచ్‌లలోకి ప్రవేశిస్తే రూ.2 వేల వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది.

రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల ప్రయాణానికి ఆటంకం కలిగిస్తే రూ.1,000 జరిమానా విధించనున్నారు. జరిమానా చెల్లించేందుకు నిరాకరిస్తే కోర్టు ద్వారా రూ.3 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే అధికారులు హెచ్చరించారు.

జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్‌లలోకి ప్రవేశించవద్దని స్పష్టం చేశారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.