BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

జి.కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం

తెలంగాణ
24 Nov, 2025 - 08:19 AM
37 వీక్షణలు
జి.కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం NTODAY NEWS:ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం, జి కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పజ్జూరు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం  సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన రైతన్న! మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని ఆయన పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ది.24.11.25 సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత జోడించేలా , శాస్త్రీయ వ్యవసాయంతోనే, రైతుకు గిట్టుబాటు అవుతుంది ,ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తే, భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది, రైతు బజార్లో ప్రకృతి వ్యవసాయ, ఉత్పత్తులను మరింతగా ప్రమోట్ చేయడానికి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ముందుండి నడుపుతుందని ఇంటింటికి వెళ్లి రైతులకు తెలియజేశారు. రానున్న 5 సంవత్సరాలలో రైతును రాజును చేసేందుకు 5 విధానాలతో కార్యాచరణ ఉన్న రైతన్నా! మీకోసం పత్రాన్ని రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉయ్యూరు నరసింహారావు , జి.కొండూరు మండల పార్టీ అధ్యక్షులు వేములకొండ వెంకటేశ్వరరావు జి.కొండూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పజ్జూరు విజయకుమార్ , సొసైటీ బ్యాంక్ చైర్మన్ పజ్జూరు శ్రీనివాసరావు. పటా పంచుల నరసింహారావు కందుల విశ్వ కుమార్ , పజ్జురు సాంబశివరావు , బాదినేని సీతారామరాజు 'బూర్సు శివ , పజ్జూరు శీను , పరంధామయ్య , గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు , అగ్రికల్చర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube