BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

జి.కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం

తెలంగాణ
24 Nov, 2025 - 08:19 AM
163 వీక్షణలు
జి.కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం NTODAY NEWS:ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం, జి కొండూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పజ్జూరు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం  సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన రైతన్న! మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని ఆయన పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ది.24.11.25 సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత జోడించేలా , శాస్త్రీయ వ్యవసాయంతోనే, రైతుకు గిట్టుబాటు అవుతుంది ,ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తే, భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది, రైతు బజార్లో ప్రకృతి వ్యవసాయ, ఉత్పత్తులను మరింతగా ప్రమోట్ చేయడానికి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ముందుండి నడుపుతుందని ఇంటింటికి వెళ్లి రైతులకు తెలియజేశారు. రానున్న 5 సంవత్సరాలలో రైతును రాజును చేసేందుకు 5 విధానాలతో కార్యాచరణ ఉన్న రైతన్నా! మీకోసం పత్రాన్ని రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉయ్యూరు నరసింహారావు , జి.కొండూరు మండల పార్టీ అధ్యక్షులు వేములకొండ వెంకటేశ్వరరావు జి.కొండూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పజ్జూరు విజయకుమార్ , సొసైటీ బ్యాంక్ చైర్మన్ పజ్జూరు శ్రీనివాసరావు. పటా పంచుల నరసింహారావు కందుల విశ్వ కుమార్ , పజ్జురు సాంబశివరావు , బాదినేని సీతారామరాజు 'బూర్సు శివ , పజ్జూరు శీను , పరంధామయ్య , గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు , అగ్రికల్చర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube