BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

రూ.167 కోట్లకు పలికిన రాజా రవివర్మ చిత్రకళా కృతి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 04:41 PM
168 వీక్షణలు

 రూ.167 కోట్లకు పలికిన రాజా రవివర్మ చిత్రకళా కృతి

భారతీయ చిత్రకళలో అరుదైన ఘనతను సాధిస్తూ ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ఓ పెయింటింగ్‌ రికార్డు ధరకు అమ్ముడైంది.

యశోద, చిన్న కృష్ణుడు ఉన్న అందమైన ఆయిల్ పెయింటింగ్‌ వేలంలో రూ.167.2 కోట్లకు విక్రయమై సంచలనం సృష్టించింది.

ఈ వేలాన్ని సాఫ్రాన్ ఆర్ట్ సంస్థ ముంబయిలో నిర్వహించిన స్ప్రింగ్ లైవ్ ఆక్షన్‌లో నిర్వహించారు.

1890ల కాలానికి చెందిన ఈ అరుదైన చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా సొంతం చేసుకున్నారు.

ఈ విక్రయం భారతీయ కళా ప్రపంచంలో కొత్త చరిత్రను సృష్టించిందని కళాభిమానులు అభిప్రాయపడుతున్నారు.