BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

రూ.167 కోట్లకు పలికిన రాజా రవివర్మ చిత్రకళా కృతి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 04:41 PM
253 వీక్షణలు

 రూ.167 కోట్లకు పలికిన రాజా రవివర్మ చిత్రకళా కృతి

భారతీయ చిత్రకళలో అరుదైన ఘనతను సాధిస్తూ ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ఓ పెయింటింగ్‌ రికార్డు ధరకు అమ్ముడైంది.

యశోద, చిన్న కృష్ణుడు ఉన్న అందమైన ఆయిల్ పెయింటింగ్‌ వేలంలో రూ.167.2 కోట్లకు విక్రయమై సంచలనం సృష్టించింది.

ఈ వేలాన్ని సాఫ్రాన్ ఆర్ట్ సంస్థ ముంబయిలో నిర్వహించిన స్ప్రింగ్ లైవ్ ఆక్షన్‌లో నిర్వహించారు.

1890ల కాలానికి చెందిన ఈ అరుదైన చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా సొంతం చేసుకున్నారు.

ఈ విక్రయం భారతీయ కళా ప్రపంచంలో కొత్త చరిత్రను సృష్టించిందని కళాభిమానులు అభిప్రాయపడుతున్నారు.