BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 07:45 PM
195 వీక్షణలు

సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట:

మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్  మాట్లాడుతూ, "పూలే దంపతులు 200 సంవత్సరాల క్రితం 52 పాఠశాలలు స్థాపించి, బాలికలకు విద్యను అందించడమే లక్ష్యంగా కృషి చేశారు. కానీ నేటి సమాజంలో విద్య సామాన్యులకు అందుబాటులో లేదు" అని తెలిపారు.

"కుల వివక్షత, జాతి వివక్షత ఇంకా కొనసాగుతుండడం సిగ్గుతో తలదించుకునే విషయమని" అన్నారు. హరినాథ్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హిందూ మతోన్మాది ఆర్ఎస్ఎస్ వైస్ ఛాన్స్లర్ వేధింపుల వల్ల రోహిత్ వేముల బలి అయిన ఘటనను పునరావృతం చేసారు.

"రాజకీయ, విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షతను నిర్మూలించడానికి రోహిత్ వేముల చట్టం ను తక్షణమే తీసుకురావాలి" అని డిమాండ్ చేస్తూ, UGC ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 అమలు చేయాలని, సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయాలని హరినాథ్  ప్రస్తావించారు.