BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం బట్టబయలు – 13 సిలిండర్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:25 AM
167 వీక్షణలు

సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం బట్టబయలు – 13 సిలిండర్లు స్వాధీనం

వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న అక్రమ వ్యవహారం ఏలూరు జిల్లాలో బయటపడింది. విశ్వసనీయ సమాచారంపై రీజినల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె. నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అధికారులు ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలోని ఓంకారేశ్వరి బిర్యానీ హోటల్, శ్రీ విఘ్నేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వీట్ హోమ్, అలాగే భీమడోలు మండలం ఎం.ఎం.పురం గ్రామంలోని సునీల్ కిరాణా షాపు, హాట్ చిప్స్ వద్ద అక్రమంగా గృహ గ్యాస్ సిలిండర్ల వినియోగం గుర్తించారు.

మొత్తం 13 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో యజమానులు వాణిజ్య అవసరాలకు కమర్షియల్ సిలిండర్లకు బదులుగా గృహ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు అంగీకరించారు.

సుమారు రూ.31,079 విలువైన సిలిండర్లను సీజ్ చేసి, సంబంధిత యజమానులపై నిత్యవసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎస్ఐ కె. నాగరాజు, రెవెన్యూ మరియు పౌర సరఫరా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.